TDP MLA Madhavi Reddy : కడప (Kadapa) టీడీపీ (TDP) ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి (R Madhavi Reddy) RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాత్ బాషాపై ఆర్ మాధవిరెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంజాత్ బాషాపై గెలుపు సాధించడంతో కడప అసెంబ్లీకి తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పూర్తిగా చదవండి..MLA Madhavi : మాజీ ఉప ముఖ్యమంత్రి ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు: ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి
తన ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాత్ బాషా ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అయినప్పటికీ ప్రజలు తనను గుర్తించి భారీ మోజారిటీతో గెలిపించారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కడప అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Translate this News: