Nalgonda : నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి (National Highway) పై దొంగలు (Robbers) రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేశారు. కారులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి సూమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు.
పూర్తిగా చదవండి..Crime News : జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి..
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేసి అందులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
Translate this News: