AP : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (General Elections) మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముగిసిన తరువాత పలు చోట్లు అల్లర్లు, ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అల్లరి మూకలు, రౌడీ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Kadapa : కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
కౌంటింగ్ రోజున ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలు సృష్టించిన తోక జాడించాలని చూసినా..తోలు తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అల్లరి మూకలు, రౌడీ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Translate this News: