రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల్లోని ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు.
పూర్తిగా చదవండి..అదుపు తప్పిన నాటు పడవ..పెద్ద ప్రమాదమే తప్పింది!
కొల్లేరులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో కూలీలతో వెళ్తున్న నాటు పడవ ఒకటి అదుపు తప్పింది. అందులో సుమారు 25 మంది కూలీలు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే...వరద నీరు ఒక్కసారిగా కొల్లేట్లోకి రావడంతో వరద ఉద్ధృతి పెరిగింది.
Translate this News: