Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్ మేళా
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే టెట్ ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
రైల్వేశాఖలో 4,660 ఉద్యోగాలంటూ వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్ అని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ అనే ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది.
కాలం మారుతోంది. కాలంతో పాటే మనమూ మారాలి. అందుకే కొత్త స్కిల్స్పై దృష్టి పెట్టాలి. కంటెంట్, సోషల్మీడియా మార్కెటింగ్లో స్కిల్స్ ఉన్నవారికి అనేక జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అటు SEOలకు సైతం డిమాండ్ గట్టిగా ఉంది. ఇలాంటి జాబ్ కోసం ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
బోర్డు పరీక్షల సమయంలో విద్యార్థులకు మంచి ఆహారంతోపాటు నిద్ర చాలా అవసరం. లేట్ నైట్ వరకు చదువుకునే విద్యార్థులకు సమతుల్య ఆహారం ఇవ్వాలి.ఉదయం ఒక గ్లాసు పాలతోపాటు డ్రైఫ్రూట్స్ ఇవ్వాలి. మధ్యాహ్నం రోటీ, పెరుగు, సాయంత్రం జ్యూస్, రాత్రి కిచిడీతోపాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ NIACL అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పరీక్షను మార్చి 2న నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్కు సంబంధించిన అడ్మిట్ కార్డ్ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను NIACL భర్తీ చేయనుంది. అడ్మిట్కార్డ్ డౌన్లోడ్ లింక్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
తెలంగాణ సంక్షేమ గురుకులాల టీజీటీ పోస్టుల రిజల్ట్స్ విడుదలయ్యాయి. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్ వేదికగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వివరాలకోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 2024 మార్చిలో 4 శాతం డీఏ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జనవరి- ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చి జీతంతో డీఏ అందించనున్నట్లు సమాచారం.
ఏపీలో డీఎస్సీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వారికి అలెర్ట్. ఇవాళ్టితో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు తేదిని పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష మార్చి 15 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.