Japan Earthquake: ఈ భూ ప్రపంచంలో మనుషులతో పాటు.. అనే ఇతర జీవరాశులు కూడా నివసిస్తున్నాయి. అయితే, మనిషికి మాత్రమే ప్రకృతికి దూరమై.. ఆ ప్రకృతికి శత్రువుగా మారుతున్నాడు. అదే మనుషులతో జీవనం సాగిస్తున్న మూగ జీవాలు మాత్రం ప్రకృతిలో మమేకమవుతున్నాయి. అందుకే.. మనుషుల కంటే ముందుగానే ప్రకృతి విపత్తులను పసిగట్టేస్తున్నాయి. తాజాగా జపాన్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూపంకం సృష్టించిన విధ్వంసానికి వాయవ్య జపాన్ తీర ప్రాంతం అతలాకుతలం అయ్యింది. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడ్డారు. అయితే, ఇంత భారీ విపత్తును పక్షులు ముందే పసిగట్టాయి. భూకంపాన్ని ముందే గుర్తించిన కాకులు భారీ సంఖ్యలో ఒకే చోట గుమిగూడాయి. ఇందకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Watch Video: జపాన్ భూకంపాన్ని ముందే పసిగట్టి ప్రకృతి.. షాకింగ్ వీడియో..!
జపాన్లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు.
Translate this News: