Amaravati: జనసేన (Jenasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pavan kalyan)ఈ వారం ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 14 నుంచి 17వ వరకూ రెండు జిల్లాల్లో పవన్ పర్యటించనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..AP: ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. మూడు దశలుగా సాగనున్న ఈ పర్యటనలో ఫిబ్రవరి 14 నుంచి 17వ వరకూ రెండు జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు.
Translate this News: