IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐసీఎస్లను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది అక్కడి గవర్నమెంట్. ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న అంజనా సిన్హా కు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. మాదిరెడ్డి ప్రతాప్ ను ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డి జీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలు…
రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న అంజనా సిన్హా కు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెతో పాటూ మరికొంతమంది ఐపీఎస్లను బదిలీ చేస్తున్నట్టు ఆదేశించింది.
Translate this News: