Budget 2024 : స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్‌ ఎవరు ప్రవేశ పెట్టారు ..? ఇండియా పరిస్థితి అప్పుడు ఎలా ఉంది?

స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనత షణ్ముఖం శెట్టికి దక్కుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన మూడు నెలల తర్వాత 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు. దేశ తొలి బడ్జెట్‌లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లు, రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

New Update
Budget 2024 : స్వతంత్ర భారత్  మొదటి బడ్జెట్‌ ఎవరు ప్రవేశ పెట్టారు ..? ఇండియా పరిస్థితి అప్పుడు ఎలా ఉంది?

First Budget In Independence India : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామరన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024(Central Budget 2024) ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్‌(Interim Budget). 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ(Modi) ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. ఇక బడ్జెట్‌ చరిత్ర చూస్తే నవంబర్ 26, 1947న స్వతంద్ర దేశపు తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి R. K. షణ్ముఖం చెట్టి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సమర్పించడాన్ని శెట్టి తన అదృష్టంగా భావించారు. ఇది ఇప్పటి బడ్జెట్‌కు చాలా భిన్నంగా ఉంది. బ్రిటీష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందిన తర్వాత.. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయాల్సి వచ్చింది. అప్పటి బడ్జెట్‌లో మొత్తం వార్షిక వ్యయంపై ప్రభుత్వం ఏ అంచనా వేసింది? ఆర్థిక మంత్రి ఏం చెప్పారు? లాంటి విషయాలను తెలుసుకోండి.

శెట్టి ధరించిన డ్రెస్ ఏంటి?
శెట్టి ఆ రోజు టై, వైట్ షర్ట్‌తో బ్లాక్ సూట్ ధరించాడు. ఆయన చేతిలో బ్రీఫ్‌కేస్ ఉంది. బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఆల్ ఇండియా రేడియో(All India Radio) లో ప్రసారం చేశారు. స్వాతంత్య్రం(Independence) వచ్చేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ రూ.2.7 లక్షల కోట్లు మాత్రమే. ఇది ప్రపంచ జీడీపీలో 3 శాతం కంటే తక్కువ. బ్రిటీష్ వారు దేశాన్ని ఎలా దోచుకున్నారో తెలిసిందే.

దేశ తొలి బడ్జెట్‌లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లుగా అంచనా వేశారు. రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అప్పుడు ఆర్థిక లోటు అంచనా రూ.26.24 కోట్లు. బడ్జెట్ డిఫెన్స్ సర్వీసుల కోసం దాదాపు రూ.92.74 కోట్లు కేటాయించారు.

Also Read: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.

WATCH:

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: వన్డేలకు రిటైర్మెంట్ పక్రటించిన మాక్స్‌వెల్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Live Breakings

  • Jun 02, 2025 11:58 IST

    వన్డేలకు రిటైర్మెంట్ పక్రటించిన మాక్స్‌వెల్

    ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది.  స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్‌వెల్ చివరిగా 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు, ఇందులో  ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌లో ఓడిపోయింది.

    BREAKING NEWS
    breaking news

     



  • Jun 02, 2025 11:54 IST

    దాన్ని అంటూ.. రోజాపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు!

    దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బర్త్‌డే వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయారు. మాజీ మంత్రి, నటి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్‌ను చేశాను కదా’’ అంటూ మాట్లాడారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

    Rajendra Prasad sensational comments on senior actress roja
    Rajendra Prasad sensational comments on senior actress roja Photograph: (Rajendra Prasad sensational comments on senior actress roja)

     



  • Jun 02, 2025 11:54 IST

    30 సెకండ్లలో 50 బాంబులు.. మరో హమాస్ కీలక నేత మృతి

    మే 13న గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో 30 సెకండ్లలోనే 50కి పైగా బాంబులు పడ్డాయి. అయితే ఈ ఆపరేషన్‌లో హమాస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు మహ్మద్‌ సిన్వర్, మహ్మద్‌ షబానా మరణించినట్లు తాజాగా ఐడీఎఫ్‌ వెల్లడించింది.

    IDF confirms Hamas leader Muhammad Sinwar killed in May 13 strike
    IDF confirms Hamas leader Muhammad Sinwar killed in May 13 strike

     



  • Jun 02, 2025 11:53 IST

    బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన కవిత.. రాష్ట్ర అవతరణ వేడుకల సాక్షిగా..

    ఈ రోజు జాగృతి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLC కవిత BRSకు బిగ్ షాక్ ఇచ్చారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన కవిత BRS పేరు మాత్రం ఎత్తలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    MLC Kavitha Big Shock to BRS
    MLC Kavitha Big Shock to BRS

     



  • Jun 02, 2025 11:13 IST

    కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !

    సమాజం గొడవే తన గొడవగా భావించి తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా నిలిచారు ప్రజాకవి కాళోజి. ఆయన రచనలతో నిరంకుశ పాలన, అధికారదాహంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాళోజి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుందాం.

    Indian Poet Kaloji Narayana Rao
    Indian Poet Kaloji Narayana Rao

     



  • Jun 02, 2025 10:55 IST

    అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతి

    నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్‌ మృతి చెందారు. నేషనల్‌‌స్పోర్ట్స్‌‌‌ టోర్నమెంట్‌‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

    Nigeria Bus Crash 21 Young Athletes Die
    Nigeria Bus Crash 21 Young Athletes Die Photograph: (Nigeria Bus Crash 21 Young Athletes Die )

     



  • Jun 02, 2025 10:29 IST

    నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

    తెలంగాణలో నేటి (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో అవినీతిని నివారించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

    Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2
    Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2

     



  • Jun 02, 2025 10:17 IST

    ఆ స్ఫూర్తితో ముందుకు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవిత ట్వీట్!

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల KCR పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుందామన్నారు.

    Kavitha
    Kavitha

     



  • Jun 02, 2025 10:17 IST

    మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా..

    అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్‌ ఏంజెల్స్‌తో పాటు నార్త్‌ కరోలినాలోని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

    Mass Shooting in USA
    Mass Shooting in USA

     



  • Jun 02, 2025 10:16 IST

    జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన తన చివరి శ్వాస వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని ఆపలేదు. కానీ తన చిరకాల స్వప్నం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన కన్నుమూశారు.

    Prof. Jayashankar
    Prof. Jayashankar

     



  • Jun 02, 2025 09:06 IST

    ఇలా దోచేశారేంట్రా.. గ్యాస్ కట్టర్‌తో ATM బాక్సా‌ను కట్ చేసి - లక్షల్లో!

    సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌‌లో దొంగతనం జరిగింది. ఆదివారం లింగగిరి రోడ్డులో ఉన్న SBI ఏటీఎంలో రూ.19.66లక్షలు చోరీకి గురైంది. కొందరు దుండగులు గ్యాస్ కట్టర్‌తో ATM బాక్స్‌ను కట్‌ చేసి డబ్బులు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    ATM Money stolen



  • Jun 02, 2025 09:05 IST

    దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత

    తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఓ నిర్మాతకు తన తదుపరి చిత్రం కథ చెప్పడానికి మధురై వెళ్లి తిరిగి బస్సులో ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు.

    vikram sukumaran



  • Jun 02, 2025 08:40 IST

    ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

    అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు.

    Sikkim floods
    Sikkim floods

     



  • Jun 02, 2025 07:58 IST

    ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు

    అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    amalapuram crime news
    amalapuram crime news

     



  • Jun 02, 2025 07:58 IST

    ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి

    భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆరు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావమై మృతి చెందిన ఘటన ఆదిలాబాద్‌ లో జరిగింది. ఆమె సోదరుడు రాజేశ్‌ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

    adilabad women



  • Jun 02, 2025 07:57 IST

    బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన

    కొత్త విద్యా సంవత్సరం 2025-26 లో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్ తరగతులు ఆగస్టు 14 నాటికి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాజాగా అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

    B.Tech first year classes to begin by August 14, Says AICTE
    B.Tech first year classes to begin by August 14, Says AICTE

     



  • Jun 02, 2025 07:57 IST

    వీడు మగాడ్రా బుజ్జి.. చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్

    పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. 2020లో ఢిల్లీ, 2024 కోల్‌కతా, ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

    iyer record



  • Jun 02, 2025 07:56 IST

    PBKS VS MI: పంజాబ్ ను గెలిపించిన శ్రేయస్.. ఫైనల్ కు కింగ్స్

    పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ మంగళవారం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతోంది.

    ipl
    PBKS VS MI

     



Advertisment
Advertisment