Latest News In TeluguPM Modi : స్వాతంత్య్రం వచ్చాక వాళ్లు దేశ సంస్కృతినే అవమానపరిచారు: ప్రధాని మోదీ ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశంలో పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు. By B Aravind 04 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Budget 2024 : స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశ పెట్టారు ..? ఇండియా పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? స్వతంత్ర భారత్లో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ను సమర్పించిన ఘనత షణ్ముఖం శెట్టికి దక్కుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన మూడు నెలల తర్వాత 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు. దేశ తొలి బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లు, రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. By Trinath 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్IndependenceDay2023 : ఎర్రకోటపై జాతీయపతాకం ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!! భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఆవిష్కరించారు. మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం వరుసగా ఇది పదోసారి. మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత భారతవాయుసేనకు చెందిన హెలికాప్టర్ లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి. By Bhoomi 15 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn