Ponnam Prabhakar: బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ (KCR) పదేళ్ల పరిపాలనపై కాంగ్రెస్ మంత్రి పొన్న ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించి, ఆంధ్రపాలకులతో కుమ్ముక్కు అయిన వారినే ప్రగతి భవన్ లో కేసీఆర్ రెడ్ కార్పేట్ వేసి ఆహ్వానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన తెలంగాణ బిడ్డలం తామేనని, పార్లమెంట్ లో తెలంగాణ సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడినట్లు గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్
కేసీఆర్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆంధ్ర పాలకులతో కుమ్మక్కై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దొంగలకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారని మండిపడ్డారు. ఇప్పుడు జగన్ తో దోస్తీ కడుతున్నారన్నారు.
Translate this News: