Infosys CEO : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు(Infosys CEO) నారాయణ మూర్తి(Narayana Murthy) భార్య, సామాజిక కార్యకర్త సుధా మూర్తి(Sudha Murty) రాజ్యసభ(Rajya Sabha) కు నామినేట్ అయ్యారు. ఈ ప్రకటన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆయనకు అభినందనలు తెలిపారు. సుధా మూర్తి పార్లమెంట్ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
పూర్తిగా చదవండి..Sudha Murty : రాజ్యసభకు సుధా మూర్తి.. మోదీ ఏం అన్నారంటే?
రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం తర్వాత మోదీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనమని కొనియాడారు.
Translate this News: