Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ రైఫిల్ షూటింగ్ ఫైనల్స్ లో భారత్!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయర్ లో 580 పాయింట్లతో మను భాకర్ 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ రౌండ్ రేపు  సాయంత్రం జరగనుంది.

New Update
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ రైఫిల్ షూటింగ్ ఫైనల్స్ లో భారత్!

Indian Athlete In Shooting Finals : పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో భారత్‌ (India) కు చెందిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్స్‌ (Air Pistol Shooting Finals) కు అర్హత సాధించింది. ఈ పిస్టల్ షూటింగ్ క్వాలిఫయర్ లో 44 మంది పాల్గొనగా 580 పాయింట్లతో మను భాకర్ 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ రౌండ్ రేపు  సాయంత్రం జరగనుంది.

Also Read : మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం!



Advertisment
తాజా కథనాలు