ఎర్ర చందనం అక్రమ రవాణాకు కొత్త పుంతలు తొక్కుతున్నారు స్మగ్లర్లు. ఇప్పటికే అనేకనేక మార్గాలను ఎంచుకున్న వీరు.. ఇప్పుడు అంబులెన్స్ లను కూడా వాడేస్తున్నారు. తాజాగా అంబులెన్స్ లో అక్రమంగా ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తుండగా.. పోలీసులు చెక్ పెట్టారు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది.
పూర్తిగా చదవండి..అంబులెన్స్ లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. 10 మంది అరెస్ట్
రైల్వే కోడూరు బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఓ వ్యక్తి మోటర్ సైకిల్ పై అనుమాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు కొంత ముందు వెళ్లారు. అయితే ఈలోపు అక్కడికి ఓ అంబులెన్స్ వచ్చింది. ఏడుగురు వ్యక్తులు కలిసి ఎర్రచందనం దుంగలను లోపలికి ఎక్కిస్తున్నారు. ఇది చూసిన పోలీసులు వెంటనే వారిని..
Translate this News: