Hyderabad: రాంనగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. స్థానికుల నుంచి ఫిర్యాదులు హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లిలోని నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు. By B Aravind 28 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #hydra #telugu-news #ranganath #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి