Mid Night : అర్థరాత్రి పూట(Mid Night) రైలు పట్టాల మీద పెద్ద ట్రక్(Truck) పడిపోవడం.. అదే సమయంలో ఓ ఎక్స్ప్రెస్ రైలు(Express Train) అటుగా రావడం గమనించిన ఓ వృద్ద జంట తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రకరకాల సిగ్నల్స్ ఇస్తూ రైలుని ఆపేలా చేశారు. దీంతో కొన్ని వందల ప్రాణాలను కాపాడిన ఘనత వారికి దక్కింది. వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
పూర్తిగా చదవండి..Train : అర్థరాత్రి ట్రాక్ పై ట్రక్ బోల్తా.. ప్రాణాలు అడ్డుపెట్టి కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వృద్ద దంపతులు!
చెన్నై- భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి రైల్వే ట్రాక్పై పడిపోయింది.ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు
Translate this News: