సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఇందుకు సంబంధించి తాజాగా హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. అయితే ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇప్పుడు లంగ్స్లో ఉన్న నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆయనకు ఐసీయూలోని వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ఇస్తున్న మందులకు తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని.. ఆరోగ్యం కుదుటపడగానే వెంటిలేటర్ను తొలిగించే అవకాశం ఉంటుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Tammineni VeeraBhadram: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..
పీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇప్పుడు లంగ్స్లో ఉన్న నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Translate this News: