Telangana Government : ఐఏఎస్(IAS) అధికారి అరవింద్ కుమార్(Aravind Kumar) చిక్కుల్లో పడ్డారు. హెచ్ఎండీఏ మాజీ కమీషనర్, విపత్తుల నివారణ ప్రధాన కార్యదర్శి అయిన అరవింద్ కుమార్కు తెలంగాణ ప్రభుత్వం మెమో(Memo) జారీ చేసింది. హెచ్ఎండీఏ(HMDA) కమిసనర్గా ఉన్నప్పుడు కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్(Formula Racing) కోసం 50 కోట్లు చెల్లించడం మీద ప్రభుత్వం వివరణ కోరినట్టు సమాచారం. ఏ హోదాలో కేబినెట్ అనుమతి లేకుండా ఆ సంస్థతో సంతకాలు ఎలా చేశారో చెప్పాలని అడిగింది. అది కాకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్లో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
పూర్తిగా చదవండి..IAS Aravind Kumar : ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో
హెచ్ఎండీఏ మాజీ కమిషనర్, విపత్తుల నివారణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ కోసం 50 కోట్లు ఎలా మంజూరు చేశారో చెప్పాలని ప్రభుత్వం వివరణ కోరినట్టు తెలుస్తోంది.
Translate this News: