Telangana Legislative Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు సభలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు.
పూర్తిగా చదవండి..BREAKING: తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్
తెలంగాణ శాసనసభ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Translate this News: