EVM.. ఈ ఒక్క పదం గురించి భిన్నరకాల వాదనలు.. ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈవీఎంల పనితీరు అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్ అవ్వలేదని ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ‘ది క్వింట్’ ప్రచురించిన ఓ కథనం సంచలనానికి తెర తీసింది. ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి.. ఎక్కడ తక్కువగా వచ్చాయన్నదానిపై స్పష్టమైన నంబర్లతో సహా ‘ది క్వింట్’ ఓ ఆర్టికల్ను పబ్లిష్ చేసింది. ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ‘ది క్వింట్’ కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? దీనికి ఎన్నికల కమిషన్ ఎలాంటి సమాధానం చెప్పింది? ఇప్పుడు తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..EVM Tampering: ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. ‘ది క్వింట్’ కథనంలో సంచలన విషయాలు..
లోక్సభ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తుండగా.. సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్ అవ్వలేదని ప్రముఖ న్యూస్ వెబ్సైట్ 'ది క్వింట్' తన కథనంలో పేర్కొంది. ఈ ఆర్టికల్లో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Translate this News: