Encounter in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పు ల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.. మరో ఏడుగురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయి. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి పోట్చేరి, సావనార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరో ఏడుగురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పోట్చేరి, సావనార్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Translate this News: