Encounter Between Indian Army and Terrorists : నిన్న కథువా… ఈరోజు దోడా.. వరుసగా ఉగ్రవాదులు (Terrorists), భారత భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉననారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్యా కాల్పులు జరిగాయి. ఇందులో ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో భారత సైన్యం తాలూకా రాష్ట్రీయ రైఫిల్స్ , జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులతో (Jammu & Kashmir Police) కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Jammu And Kashmir : జమ్మూలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య మళ్ళీ ఎదురుకాల్పులు..ఒక జవాన్కు గాయాలు
జమ్మూ కాశ్మీర్లో వరుసగా మళ్ళీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడురోజుల వ్యవధిలో ఇది నాలుగోసారి. నిన్న ఎన్కౌంటర్లో ఒక జవాన్ గాయపడ్డారు. దోడాలోని టాంటా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Translate this News: