Telangana: వరద బాధితులకు విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళం వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు మూలవేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్లతో కలిపి రూ.15 కోట్లు అందించనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. By B Aravind 05 Sep 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #telangana #telugu-news #telangana-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి