IAS Transfers In AP: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!
New Update

IAS Transfers In AP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

* పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్‌ను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
* పంచాయతీ రాజ్ కమిషనర్‌గా కన్నబాబు.
* మత్స్యశాఖ కమిషనర్‌గా సూర్యకుమారి.
* సెర్ప్ సీఈవోగా మురళీధర్ రెడ్డికి అదనపు బాధ్యతలు.
* మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్ధన్‌కి అదనపు బాధ్యతలు.
* సీసీఎల్‌ఏ సెక్రటరీగా వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

#ias-transfers-in-ap #ap-elections-2024 #cm-jagan #lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి