దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మంచి జోరు మీద ఉంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగి ఎన్నికల జోరు పెంచారు. ఈ క్రమంలోనే ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Konda Surekha: ఎన్నికల వేళ మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్!
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్రంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఈసీ కొండా సురేఖను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది.
Translate this News: