ED Notices to Delhi CM Arvind Kejriwal: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీకి కేజ్రీవాల్ కు మధ్య పంచాయతీ ఇంకా తెగడం లేదు. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని పలుమార్లు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపిన.. ససేమిరా అంటూ విచారణకు హాజరు కాకుండా మొండిపట్టు పట్టుకున్నారు. బీజేపీకి ఈడీ ఓ అస్త్రంలా మారిందని.. ప్రభుత్వ సంస్థ మోడీ చేతుల్లో బానిస అయిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
పూర్తిగా చదవండి..CM Kejriwal: సీఎం కేజ్రీవాల్కు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా ఈడీ దూకుడు వ్యవహరిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు పంపింది. మార్చి 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు పంపడం ఇది 8వ సారి.
Translate this News: