BIG BREAKING: ఆప్కు రూ.7 కోట్ల విదేశీ నిధులు ముట్టాయి: ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీ.. రూ.7 కోట్ల విదేశీ నగదు అందుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. 2014 నుంచి 2022 మధ్య ఈ విదేశీ నగదు అందుకున్నట్లు పేర్కొంది. By B Aravind 20 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆమ్ ఆద్మీ పార్టీ.. రూ.7 కోట్ల విదేశీ నిధులు అందుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. 2014 నుంచి 2022 మధ్య ఈ విదేశీ నిధులు అందుకున్నట్లు పేర్కొంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (FCRA)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల నుంచి.. ఆప్కు ముడుపులు అందాయని వెల్లడించింది. #telugu-news #national-news #aap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి