Telangana: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతుండగానే మరో టెట్, డీస్సీకి నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన స్పష్టమైన వివరాలను వెల్లడించారు.
పూర్తిగా చదవండి..TG JOBS: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు!
టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 6వేల పోస్టులతో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. దీనికంటే ముందు 2025 ఏప్రిల్ లోనే టెట్ నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. ఇది నిరుద్యోగులు మరో సదవకాశంగా భావించొచ్చు.
Translate this News: