Telangana: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫేజ్ 1 , 2 , 3 ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించారు. ఈనెల 18 వరకు గడువు తేదీని పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. By Manogna alamuru 13 Jul 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫేజ్ 1 , 2 , 3 ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 .17 ,057 విద్యారులు కళాశాలలో రిపోర్ట్ చేసారని పేర్కొన్నారు. గతంలో జూలై 4 నుండి 11 వరకు రిపోర్టింగ్ కు వున్నా చివరి తేదీని తాజాగా ఈ నెల 18 వరకు గడువు పెంచారు. Also Read:Congress: దేశంలో పదేండ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ- జైరాం రమేష్ #dosth-self-reporting #extended #education మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి