బీజేపీ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. గత 9 ఏళ్లుగా రాష్ట్రాన్ని కేసీఆర్ పట్టిపీడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దొరను ప్రజలు తమిరి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడి, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశామని, అలాంటి వాతావరణంలో భాగమే ఇవాళ్టి దిశ కార్యక్రమం అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు వారం రోజుల పాటు తెలంగాణలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..DK Aruna: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే: డీకే అరుణ
ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నామని బీజేపీ జాతీయ ఉధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామస్థాయిలో పర్యటించి కేసీఆర్ మోసాలను ప్రజలకు తెలియ జేయాలని సూచించారు.
Translate this News: