Telangana: తెలంగాణలో మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగలనుంచి. రేవంత్ సర్కార్ 11,062 టీచర్ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం 2692 మాత్రమే ఉన్నాయి. దీంతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులంగా ఆందోళన చెందుతున్నారు. 4 లక్షల మంది అర్హత సాధించగా కేవలం రెండు వేలు ఖాళీలను భర్తీ చేయడం దారుణమంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్ (CM REVANTH) రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ (RSP) కుమార్ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ!
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. 4లక్షల మంది అర్హులుండగా 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు.
Translate this News: