Deputy CM Pawan Kalyan: తాను మాటల మంత్రిని కాదు చేతల మంత్రినని నిరూపించుకున్నారు ఆంధ్ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఒకపక్క సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు చేస్తూ, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరవైపు ప్రజల సమస్యల మీద కూడా దృష్టి పెట్టారు. నిన్న జనేసేన కార్యాలయానికి వచ్చిన ప్రజలతో స్వయంగా పవనే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగు హామీల ను ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే... మరోవైపు ప్రజా సమస్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో వచ్చిన ప్రజలతో ఆయనే స్వయంగా మాట్లాడి తెలుుకున్నారు.
Translate this News: