Khammam MP Ticket: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశ పగ్గాలను కూడా తమ చేతిలోకి తీసుకోవాలని భావిస్తోంది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తెలంగాణతో పాటు దేశంలో మూడు రంగుల జెండా ఎగవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎంపీ అభ్యర్థుల (Congress MP Candidates) ఎంపిక పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాలకే ఎంపీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Khammam: ఖమ్మం ఎంపీగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి?
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. ఈ క్రమంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందినికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Translate this News: