Khammam: ఖమ్మం ఎంపీగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి?
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. ఈ క్రమంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందినికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.