నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయానికి మిచౌంగ్ (Michoung) తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరువలోకి వచ్చింది. నెల్లూరుకి ఆగ్నేయంగా ఇది సుమారు 440 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుఫాన్ గా మరింత బలపడి డిసెంబర్ 5 న మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
పూర్తిగా చదవండి..cyclone: తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం..కోస్తాంధ్ర పై తీవ్ర ప్రభావం!
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
Translate this News: