జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి:TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!
#WATCH | पहलगाम हमले का नया वीडियो आया सामने, वीडियो में फायरिंग करते नजर आ रहे आतंकी@romanaisarkhan | @qasifm | https://t.co/smwhXUROiK
— ABP News (@ABPNews) April 24, 2025
#PahalgamTerrorAttack#PahalgamAttack#SearchOperationpic.twitter.com/vMJ2IgVMZ8
ఇది కూడా చూడండి:Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
మొత్తం 28 మంది..
ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
ఇది కూడా చూడండి:Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన
पहलगाम हमले का नया वीडियो आया सामने!
— Panchjanya (@epanchjanya) April 24, 2025
आतंकियों ने पहले लोगों को इकठ्ठा किया, फिर धर्म पूछा!
फिर सभी निहत्थे लोगों को गोलियों से भून दिया। pic.twitter.com/vnjxO3dotl
ఇది కూడా చూడండి:Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు