New Update
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
హైదరాబాద్లోని రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కర్నూలకు చెందిన కృష్ణ గాలిలోనే కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
— TNews Telugu (@TNewsTelugu) November 4, 2025
రాయదుర్గం పరిధిలో కాల్పుల కలకలం
స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
కర్నూల్ కి చెందిన K కృష్ణ గన్ తో గాల్లోకి కాల్పులు
రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తాజా కథనాలు
Follow Us