CPI Narayana: ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దయతోనే బీజేపీ పార్టీ నడుస్తోందని సీపీఐ నారాయన అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ద్వజమేత్తారు. దేశ ఆదాయం అంబానీ కుటుంబాలకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..CPI Narayana: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా!
చంద్రబాబు, నితీష్ కుమార్ దయతోనే దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని సీపీఐ నారాయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: