CPI MP Viswam: అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి ఉన్న నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మే 8, 2024న తెలంగాణలోని కరీంనగర్లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇద్దరు వ్యాపారవేత్తలు ఒక రాజకీయ పార్టీకి ‘టెంపో-లోడ్’ నల్లధనాన్ని విరాళంగా ఇచ్చారని మీరు చేసిన ఆరోపణలను నిరూపించుకునేందుకు అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది సీపీఐ.
పూర్తిగా చదవండి..CPI MP Viswam: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ
అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికను లేఖలో ప్రస్తావించారు. వెంటనే వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Translate this News: