Telangana Elections 2023: తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నవారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులకు కంపెనీలు సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. సెలవు ఇవ్వకపోతే తమకు ఫిర్యాదు చేయాలంటూ కంప్లైంట్ నెంబర్ 1950 కి కాల్ చేయాలనీ కోరింది.
పూర్తిగా చదవండి..మాకు సెలవు ఇవ్వడం లేదు సార్.. ఈసీకి ఫిర్యాదుల మోత!
రేపు జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై చర్యలకు సీఈవో ఆదేశించారు.
Translate this News: