AP: విజయవాడ కు చేరుకున్న బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్!

రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు.

BJP: 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించిన బీజేపీ
New Update

Ap: రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ నేతలు కిలారు దిలీప్,పియూష్ లు సిద్దార్థ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమన్వయం, జాతీయ స్థాయి నాయకులు పర్యటన లు సిద్దార్థ్ నాథ్ సింగ్ స్వీయ పర్యవేక్షణలో జరిగాయి.
ఈ నేపథ్యంలో కౌంటింగ్ సరళి ఎలా ఉంటుంది, ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలు తో పాటు ఇతర అంశాలు ను కూడా సిద్దార్థ్ నాథ్ సింగ్ స్వీయ పర్యవేక్షణ చేయనున్నారు.

Also read: లైటింగ్‌ కాంతుల్లో మెరిసిపోతున్న వైసీపీ కార్యాలయం!

#vijayawada #elections #conting #ap #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి