Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.. రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చేందుకు అవసరమైతే నిబంధనలు మార్చడానికి కూడా వెనుకాడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ నగర సీపీ, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యలు, పరిష్కార మార్గాలపై దృష్టి సారించారు.
పూర్తిగా చదవండి..Traffic: ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి.. రాష్ డ్రైవింగ్ చేశారో అంతే సంగతి!
వాహన దారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ ఆదేశాలతో నగర సీపీ, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యలు, పరిష్కార మార్గాలపై దృష్టి సారించారు. నిబంధనలు పాటించకుంటే చలాన్ జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ఎవరినీ వదిలిపెట్టమని తెలిపారు.
Translate this News: