CM Revanth Reddy: కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. 2014 నుంచి జరిగిన ఒప్పందాలనపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వంపై రుద్దాలని కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం కృషా, గోదావరి నదులపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేసిందని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందిని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి చేసిన పాపాలకు లెక్కలు లేవని సంచలన ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..CM Revanth: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందిని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి చేసిన పాపాలకు లెక్కలు లేవని సంచలన ఆరోపణలు చేశారు.
Translate this News: