Chandrababu Naidu: చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్.. ఏం మాట్లాడారంటే

టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత రేవంత్‌ మొదటిసారిగా ఫోన్‌ చేసి.. చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకోందామని కోరారు.

New Update
Chandrababu Naidu: చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్.. ఏం మాట్లాడారంటే

టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత రేవంత్‌ మొదటిసారిగా ఫోన్‌ చేసి.. చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకోందామని కోరారు. అయితే త్వరలోనే రేవంత్‌, చంద్రబాబుకు కలవనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఏపీలో 164 అసెంబ్లీ సీట్లతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీకి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also Read:  ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు