CM KCR: రైతన్నపై సీఎం కేసీఆర్ వరాలు ఇచ్చారు. రైతులకు ఇవాళ్టి (ఆగస్టు 3) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్లో అధికారులతో సీఎం కేసీఆర్ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పూర్తిగా చదవండి..ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు
రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 03) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు.
Translate this News: