HMDA ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కోకాపేటలో గురువారం నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ. 100కోట్లు పలికింది. ఈ ధరలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి ఇది దర్పణం పడుతుందన్నారు సీఎం కేసీఆర్ .
పూర్తిగా చదవండి..హైదరాబాద్ భూముల ధరలు.. తెలంగాణ పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్
HMDAఆధ్వర్యంలో కోకాపేటలో గురువారం నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ. 100కోట్లు పలికింది. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.
Translate this News: