Janmabhoomi - 2 : త్వరలో జన్మభూమి - 2.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. త్వరలో ‘జన్మభూమి-2’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటి దశ నామినేటెడ్‌ పదవుల భర్తీ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Janmabhoomi - 2 : త్వరలో జన్మభూమి - 2.. చంద్రబాబు సంచలన ప్రకటన
New Update

CM Chandrababu Sensational Announcement : టీడీపీ (TDP) పొలిట్‌ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంచలన ప్రకటన చేశారు. త్వరలో ‘జన్మభూమి-2 (Janmabhoomi - 2)’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ (Andhra Pradesh) లో నైపుణ్య గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు , ఎంపీలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు, తెలంగాణకు కొత్త పార్టీ అధ్యక్షుడు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. పేదరిక నిర్మూలనపై, జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఎవరీ మొహమ్మద్ యూనస్? ఆయనకూ.. హసీనాకు మధ్య ఏమిటి గొడవ ?

#andhra-pradesh #janmabhoomi #ap-cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe