CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

CM Chandrababu To Release White Paper On Petroleum Department : నేడు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతి (Amaravati) పై శ్వేత పత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం. మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖ పై విడుదల చేయనుంది. ఇంధన శాఖపై రేపు వాస్తవ పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరు విస్తరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను విస్తరించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). 2019 కి ముందు ఇంధన శాఖ పని చేసిన తీరును వివరించనున్నారు.

Also Read : ప్రధాని మోదీ పర్యటన.. రష్యా సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు