ఆంధ్రప్రదేశ్ Tiranga Rally Vijayawada: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ.. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. By Lok Prakash 16 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డిఫెన్స్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ | CM Chandrababu Good News To AP Army Jawans | Home Tax | RTV By RTV 12 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డిఫెన్సె కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. | AP Govt Good News To Indian Army | CM Chandrababu | RTV By RTV 12 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మురళి నాయక్ తల్లితో సింగర్ మంగ్లీ.. ! | Singer Mangli Emotional Comments On Army Jawan Murali Nayak By RTV 10 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New Ration Cards: కొత్త రేషన్ కార్డులు కావాలా?.. వాట్సాప్లో ఇలా చేస్తే చాలు ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మనమిత్ర కింద రేషన్ సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే 9552300009 వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మేసేజ్ చేసి అప్లై చేసుకోవచ్చు. By Seetha Ram 08 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఇండో-పాక్ వార్ ఎఫెక్ట్.. పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! భారత్, పాకిస్తాన్ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ రాష్ట్ర అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైమానిక దాడులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని సూచించారు. మాక్ డ్రిల్ పై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. By srinivas 07 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీ పేదలకు గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ పథకంపై సీఎం కీలక ప్రకటన! ఏపీ పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని మే నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మే 18 తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలూ వేయాలని అధికారులకు సూచించారు. By srinivas 05 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Megastar Chiranjeevi: అమరావతిలో ప్రధాని సభకు చిరంజీవి డుమ్మా.. అసలు కారణం ఇదే..!! అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానం అందినా.. చిరంజీవి హాజరుకాకపోవడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత వైసీపీ హయాంలో జగన్ చేసిన మూడు రాజధానుల ఆలోచననను సరైన నిర్ణయంగా చిరు పేర్కొన్నారు. ఈ కారణంతోనే చిరు ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. By Seetha Ram 03 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మోదీ మాటతో చంద్రబాబు కన్నీరు..! | CM Chandrababu Emotional For Modi Words | Pawan Kalyan | RTV By RTV 02 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn