Andhra Pradesh: రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది.. చంద్రబాబు సంచలన కామెంట్స్
రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్ను మోడల్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు గల్లాపెట్టే ఖాళీ అయిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి.. హైకోర్టులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. డబ్బులు లేవంటూనే రుషికొండలో రూ.500 కోట్లతో భవనాలు నిర్మించారాని ధ్వజమెత్తారు. ఉన్మాది బారి నుంచి దేవుడే రాష్ట్రాన్ని కాపాడారని వ్యాఖ్యానించారు. రౌడియిజం చేస్తే.. నిర్మొహమాటంగా అణిచివేస్తామని హెచ్చరించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాడని.. అందుకే వైసీపీకి 1+6+3+1 సీట్లు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ అంటేనే అమరావతి, పోలవరమని.. ఎవరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇక అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్ను మోడల్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలోనే అన్ని ప్రణాళికలు రూపొందించామన్నారు. అమరావతి రాజధాని కోసం రైతుల చేసిన సుధీర్ఘ పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
Andhra Pradesh: రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది.. చంద్రబాబు సంచలన కామెంట్స్
రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్ను మోడల్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు గల్లాపెట్టే ఖాళీ అయిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి.. హైకోర్టులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. డబ్బులు లేవంటూనే రుషికొండలో రూ.500 కోట్లతో భవనాలు నిర్మించారాని ధ్వజమెత్తారు. ఉన్మాది బారి నుంచి దేవుడే రాష్ట్రాన్ని కాపాడారని వ్యాఖ్యానించారు. రౌడియిజం చేస్తే.. నిర్మొహమాటంగా అణిచివేస్తామని హెచ్చరించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాడని.. అందుకే వైసీపీకి 1+6+3+1 సీట్లు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు.
Also Read: జగన్ సంచలన నిర్ణయం.. ఓదార్పు యాత్రకు సిద్ధం!
ఏపీ అంటేనే అమరావతి, పోలవరమని.. ఎవరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇక అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్ను మోడల్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలోనే అన్ని ప్రణాళికలు రూపొందించామన్నారు. అమరావతి రాజధాని కోసం రైతుల చేసిన సుధీర్ఘ పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
Also Read: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్లో బుల్లెట్ బైక్ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం